Jio Launch New Scooter: అతి తక్కువ ధరలో జియో న్యూ స్కూటర్ లాంచ్ 120 కి.మీ మైలేజీ తో.

Jio Launch New Scooter: అతి తక్కువ ధరలో జియో న్యూ స్కూటర్ లాంచ్ 120 కి.మీ మైలేజీ తో. ఇది భారత్ లో రోజువారీ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని తయారు చేశారు. ఇది పెట్రోల్ స్కూటర్ కంటే ఐదు రెట్లు చౌకైనదని, వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని EV దిగ్గజం జియో తెలిపింది.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫీచర్లను రూపొందించారు. ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, అద్భుతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ కోసం హోం ప్లగ్, బ్యాటరీ ఛేంజ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. 4G LTE, యాప్ ఇంటిగ్రేషన్, జియో ఫెన్సింగ్ ఉంటుంది. తమ బడ్జెట్ లో స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే రైడర్లకు ఇది మంచి ఎంపిక.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120 కి.మీ ప్రయాణం:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ పట్టణాల్లో ఉండే రైడర్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు . బ్యాగులు, ఇతర ఏదైనా సామాగ్రి పెట్టుకునేందుకు వీలుగా ఫ్లాట్ ఫుట్ బోర్డు ఉంటుంది. రైడర్, పిలియన్ ఇద్దరికీ సరిపోయే విశాలమైన కుషన్ సీటు ఉంటుంది. ఇండియాలో రోడ్లకు అనువుగా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.

ధర:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.14,999 నుండి రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఇంత తక్కువ ధరకు మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం లేదు. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. ఈ స్కూటర్ యువతకు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

ఆన్‌లైన్ బుకింగ్:

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత కొనుగోలుదారులకు ఒక నంబర్ ఇస్తారు. దాన్ని తీసుకొని దగ్గర్లోని జియో స్టోర్ నుండి స్కూటర్‌ను డెలివరీ తీసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో స్కూటర్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. కాని డెలివరీ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారుల చేతికి అందవచ్చని తెలుస్తోంది.

Leave a Comment